ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో బుధవారం సాయంత్రం అకస్మాత్తుగా వడగండ్ల వాన కురిసింది. గంటకు పైగా కురిసిన వర్షంతో పాటు భారీగా వడగండ్లు పడటంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ముఖ్యంగా మిర్చి, మొక్కజొన్న, వరి పంటలు దెబ్బతిన్నట్లు రైతులు తెలిపారు.
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో బుధవారం సాయంత్రం అకస్మాత్తుగా వడగండ్ల వాన కురిసింది. గంటకు పైగా కురిసిన వర్షంతో పాటు భారీగా వడగండ్లు పడటంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ముఖ్యంగా మిర్చి, మొక్కజొన్న, వరి పంటలు దెబ్బతిన్నట్లు రైతులు తెలిపారు.